
ప్రసిద్ధ హెయిర్ ఆయిల్ కంపెనీ ‘ప్యారష్యూట్’ ఆంధ్రప్రదేశ్ లో తన బ్రాండ్ అంబాసడర్ గా ‘యువసామ్రాట్’ అక్కినేని నాగార్జున ని నియమించుకుంది. దీనికి సంబంధించి తొలి యాడ్ గురువారం నుండి ప్రసారమవుతోంది. భూమికతో కలిసి చేసిన ఈ యాడ్ గతంలో నవరతన్ కంపెనీకి చిరంజీవి చేసిన యాడ్ ని పొలిఉంటుంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం నవరతన్ కంపెనీకి ప్రిన్స్ మహేష్బాబు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నాడు. ప్యారష్యూట్ కంపెనీకి నవరతన్ కంపెనీ వాణిజ్య పరంగా బద్ధ శత్రువు….
అంటే, ఈ ఇద్దరి స్టార్ల మధ్యన జరిగే అందమైన
‘తైల’ యుద్ధాన్ని త్వరలోనే మనం బుల్లితెర పై చూడొచ్చన్నమాట
0 comments:
Post a Comment